ఇండియా ఫెస్ట్ 2021 ప్రారంభించిన లులు హైపర్ మార్కెట్
- January 22, 2021కువైట్: రీజియన్లో ప్రముఖ హైపర్ మార్కెట్ అయిన లులు హైపర్ మార్కెట్ వార్షిక ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ను జనవరి 21న ప్రారంభించింది. అల్ రాయి ఔట్లెట్ వద్ద దీన్ని ప్రారంభించారు. కువైట్లో భారత రాయబారి అయిన సిబి జార్జి ఈ ఫెస్టివల్ని ప్రారంభించారు. జనవరి 26 వరకు ఈ పెస్టివల్ కొనసాగుతుంది. ఇండియన్ బ్రాండెడ్ ఉత్పత్తులపై ఈ ఫెస్టివల్ సందర్భంగా భారీ డిస్కంట్లు వినియోగదారులకు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. భారత దేశం నుంచి దిగుమతి చేసుకున్న పండ్రలు, కూరగాయలపై కూడా తగ్గింపు ధరలు అమల్లో వుంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలు ఈ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి భోజన ప్రియుల కోసం.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు