అబుధాబి: అసియా కమ్యూనిటీని కించపరిచిన నలుగురు అరబ్బుల అరెస్ట్
- January 22, 2021
ఆసియాకు చెందిన ఓ కమ్యూనిటీ కించపరుస్తూ వారిని ఎగతాళి చేసిన కేసులో నలుగరు అరబ్బులను అరెస్ట్ చేయాలని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యుఎఇ అటార్నీ జనరల్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్రైమ్స్ నలుగురు నిందితులను విచారించి, వారి ప్రీట్రియల్ డిటెన్షన్ పెండింగ్ దర్యాప్తుకు ఆదేశించింది. నిందితులు నలుగురు అసియాకు చెందిన ఓ కమ్యూనిటీ ఎగతాళి చేస్తూ ప్రవర్తించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో కాస్తా అధికారుల దృష్టికి వెళ్లింది. యూఏఈ సహనశీలత, నైతిక విలువలకు ఇది పూర్తిగా వ్యతిరేకమని ఆగ్రహించిన అధికారులు వీడియో ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







