అబుధాబి: అసియా కమ్యూనిటీని కించపరిచిన నలుగురు అరబ్బుల అరెస్ట్
- January 22, 2021ఆసియాకు చెందిన ఓ కమ్యూనిటీ కించపరుస్తూ వారిని ఎగతాళి చేసిన కేసులో నలుగరు అరబ్బులను అరెస్ట్ చేయాలని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యుఎఇ అటార్నీ జనరల్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్రైమ్స్ నలుగురు నిందితులను విచారించి, వారి ప్రీట్రియల్ డిటెన్షన్ పెండింగ్ దర్యాప్తుకు ఆదేశించింది. నిందితులు నలుగురు అసియాకు చెందిన ఓ కమ్యూనిటీ ఎగతాళి చేస్తూ ప్రవర్తించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో కాస్తా అధికారుల దృష్టికి వెళ్లింది. యూఏఈ సహనశీలత, నైతిక విలువలకు ఇది పూర్తిగా వ్యతిరేకమని ఆగ్రహించిన అధికారులు వీడియో ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు