డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- January 23, 2021రియాద్:సౌదీ బలగాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేశారు. ఈ క్రమంలో 20 మిలియన్ యాంఫిటమిన్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రేప్ ఫ్రూట్ షిప్మెంట్లో ఈ డ్రగ్స్ని కనుగొన్నట్లు అధికారులు వివరించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ అధికార ప్రతినిథి కెప్టెన్ మొహమ్మద్ బిన్ ఖాలెద్ అల్ నాజిది మాట్లాడుతూ జెడ్డా ఇస్లామిక్ పోర్టు నుంచి స్మగ్లింగ్ యత్నం జరుగుతుండగా, అడ్డుకుని 20,190,500 పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జనరల్ కస్టమ్స్ అథారిటీతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు సౌదీలు, ఆరుగురు రెసిడెంట్స్ వున్నారు.
తాజా వార్తలు
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!