దుమ్ము వాతావరణం: తగ్గనున్న విజిబిలిటీ
- January 23, 2021యూఏఈలోని పలు ప్రాంతాల్లో దుమ్ము వాతావరణం కనిపించనుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించింది. ఈ మేరకు వెదర్ అలర్ట్ని ఆయా విభాగాలు విడుదల చేశాయి. వాహనదారులు, తమ వాహనాల బ్రేకులను సరి చూసుకోవాలనీ, వైపర్స్ పనితీరు సరిగ్గా వుందో లేదో చూసుకోవాలని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సూచించింది. టైర్ల పనితీరు కూడా గమనించుకోవాలని ఆర్టిఎ అప్రమత్తత ప్రకటన జారీ చేసింది. ముందు వెళుతున్న వాహనాలతో సేఫ్టీ డిస్టెన్స్ డబుల్ వుండేటట్లుగా చూసుకోవాలని కూడా కోరింది. వర్షంలో వెళుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల మరింత అప్రమత్తంగా వుండాలి. వీలైనంతవరకు ముందు వాహనాల్ని ఓవర్ టేక్ చేయకపోవడమే ఉత్తమం. వెలుతురు సరిగానే వున్నా హెడ్ లైట్స్ వేసుకుని వాహనాలు నడపడం మంచిది.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్