దుమ్ము వాతావరణం: తగ్గనున్న విజిబిలిటీ
- January 23, 2021యూఏఈలోని పలు ప్రాంతాల్లో దుమ్ము వాతావరణం కనిపించనుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించింది. ఈ మేరకు వెదర్ అలర్ట్ని ఆయా విభాగాలు విడుదల చేశాయి. వాహనదారులు, తమ వాహనాల బ్రేకులను సరి చూసుకోవాలనీ, వైపర్స్ పనితీరు సరిగ్గా వుందో లేదో చూసుకోవాలని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సూచించింది. టైర్ల పనితీరు కూడా గమనించుకోవాలని ఆర్టిఎ అప్రమత్తత ప్రకటన జారీ చేసింది. ముందు వెళుతున్న వాహనాలతో సేఫ్టీ డిస్టెన్స్ డబుల్ వుండేటట్లుగా చూసుకోవాలని కూడా కోరింది. వర్షంలో వెళుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల మరింత అప్రమత్తంగా వుండాలి. వీలైనంతవరకు ముందు వాహనాల్ని ఓవర్ టేక్ చేయకపోవడమే ఉత్తమం. వెలుతురు సరిగానే వున్నా హెడ్ లైట్స్ వేసుకుని వాహనాలు నడపడం మంచిది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు