అంతర్జాతీయ ప్రయాణికులు 4 గంటల ముందే ఎయిర్ పోర్టుకు వెళ్ళాలి
- January 23, 2021మస్కట్:అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ఒమన్ ఎయిర్ కీలక ప్రకటన విడుదల చేసింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఇతర దేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులు కనీసం నాలుగు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని ప్రకటించింది. అలాగే ముఖ్య అతిథులు కూడా కనీసం 90 నిమిషాల ముందే చెక్ ఇన్ కావాలని సూచించింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం