ఏ.పీ: సిఎం వైఎస్ జగన్ అత్యవసర సమావేశం...
- January 25, 2021అమరావతి: ఏ.పీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో అత్యవసర సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి, డీజీపీ, ఏజీ శ్రీరాంలు సమావేశం హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత లభించింది. ఎన్నికలు నిర్వహిస్తే ఎలా నిర్వహించాలి, సెక్యూరిటీ పరమైన సమస్యలు ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఇక ఇదిలా ఉంటె, రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖా సెక్రటరీకి లేఖ రాసింది. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రబలగాలు కావాలని కోరింది. ఒకవేళ కేంద్ర హోంశాఖ కనుక అంగీకరించి బలగాలను పంపితే ప్రభుత్వానికి కొంతమేర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ