దేశం విడిచి వెళుతున్న వలసదారులు.. గంటకు 12 మంది!

- January 27, 2021 , by Maagulf
దేశం విడిచి వెళుతున్న వలసదారులు.. గంటకు 12 మంది!

కువైట్ సిటీ:అధికారిక లెక్కల ప్రకారం ప్రతిరోజూ దాదాపు 300 వర్క్ పర్మిట్లు వివిధ కారణాలతో రద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో గంటకు సుమారుగా 12 మంది వలసదారులు దేశం విడిచి వెళుతున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 12 నుంచి 24వ తేదీ వరకు అంటే 13 రోజుల్లో మొత్తం 3,627 వర్క్ పర్మిట్లు రద్దయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com