దేశం విడిచి వెళుతున్న వలసదారులు.. గంటకు 12 మంది!
- January 27, 2021
కువైట్ సిటీ:అధికారిక లెక్కల ప్రకారం ప్రతిరోజూ దాదాపు 300 వర్క్ పర్మిట్లు వివిధ కారణాలతో రద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో గంటకు సుమారుగా 12 మంది వలసదారులు దేశం విడిచి వెళుతున్నారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 12 నుంచి 24వ తేదీ వరకు అంటే 13 రోజుల్లో మొత్తం 3,627 వర్క్ పర్మిట్లు రద్దయ్యాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







