కొత్త విద్యా విధానాల్ని అందిపుచ్చుకున్న బహ్రెయిన్ ఇండియన్ స్కూల్
- January 27, 2021మనామా:భవన్స్ - బహ్రెయిన్ ఇండియన్ స్కూల్, విద్యార్థులకు అకడమిక్ ఎక్సలెన్స్ అందించడమే కాకుండా, కో-స్కాలస్టిక్ పొటెన్షియల్ సాధించేలా కొత్త విద్యా విధానాల్ని అందిపుచ్చుకుంది. కొత్త టీచింగ్ అలాగే లెర్నింగ్ విధానాల్ని అందుబాటులోకి తెచ్చామనీ, 2020 ఓ ఛాలెంజింగ్ ఇయర్ కావడంతో, దాన్ని సద్వినియోగం చేసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆన్లైన్ విధానంతో విద్యాభ్యాసం మాత్రమే కాకుండా, విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాల్ని ఎప్పటికప్పుడు తీర్చగలిగినట్లు సంస్థ పేర్కొంది. విద్యార్థుల ఇళ్ళ వద్దకే పుస్తకాల్ని పంపించడం ద్వారా ఈ కేటగిరీలో మొట్టమొదటి స్కూల్గా ఆవిర్భవించింది బిఐఎస్. స్కూళ్ళకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన విద్యార్థుల కోసం అక్టోబర్ నుంచే ప్రత్యక్షంగా క్లాసులను నిర్వహిస్తున్నారు. యాన్యువల్ అవార్డ్ సెర్మానీ, సీియర్ సెకెండరీ వింగ్ ప్రకటన వంటి కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!