కొత్త విద్యా విధానాల్ని అందిపుచ్చుకున్న బహ్రెయిన్ ఇండియన్ స్కూల్
- January 27, 2021మనామా:భవన్స్ - బహ్రెయిన్ ఇండియన్ స్కూల్, విద్యార్థులకు అకడమిక్ ఎక్సలెన్స్ అందించడమే కాకుండా, కో-స్కాలస్టిక్ పొటెన్షియల్ సాధించేలా కొత్త విద్యా విధానాల్ని అందిపుచ్చుకుంది. కొత్త టీచింగ్ అలాగే లెర్నింగ్ విధానాల్ని అందుబాటులోకి తెచ్చామనీ, 2020 ఓ ఛాలెంజింగ్ ఇయర్ కావడంతో, దాన్ని సద్వినియోగం చేసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆన్లైన్ విధానంతో విద్యాభ్యాసం మాత్రమే కాకుండా, విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాల్ని ఎప్పటికప్పుడు తీర్చగలిగినట్లు సంస్థ పేర్కొంది. విద్యార్థుల ఇళ్ళ వద్దకే పుస్తకాల్ని పంపించడం ద్వారా ఈ కేటగిరీలో మొట్టమొదటి స్కూల్గా ఆవిర్భవించింది బిఐఎస్. స్కూళ్ళకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన విద్యార్థుల కోసం అక్టోబర్ నుంచే ప్రత్యక్షంగా క్లాసులను నిర్వహిస్తున్నారు. యాన్యువల్ అవార్డ్ సెర్మానీ, సీియర్ సెకెండరీ వింగ్ ప్రకటన వంటి కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ