ఇండియన్ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్య్ర దినోత్సవ వేడుకలు
- January 28, 2021యూఏఈ: 72వ గణతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు యూఏఈ లోని ఫుజైరా కు చెందిన ఇండియన్ సోషల్ క్లబ్.ఇండియన్ సోషల్ క్లబ్ ఆవరణలో ఇండియన్ కాన్సులేట్ కు చెందిన కాన్సులర్ (లేబర్) హర్జీత్ సింగ్, క్లబ్ ప్రెసిడెంట్ వేద మూర్తి మరియు క్లబ్ మండలి సభ్యుల సమక్షంలో ఉదయం 7:30 ని.లకు జెండాను ఎగురవేసి, వందనం చేసారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి అందించిన రిపబ్లిక్ డే సందేశాన్ని చదివారు హర్జీత్ సింగ్. కరోనా నడుమ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి క్లబ్ కాన్సులర్ సెక్రటరీ అశోక్ ధన్యవాదాలు తెలిపి అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ