ఇండియన్ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్య్ర దినోత్సవ వేడుకలు
- January 28, 2021యూఏఈ: 72వ గణతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు యూఏఈ లోని ఫుజైరా కు చెందిన ఇండియన్ సోషల్ క్లబ్.ఇండియన్ సోషల్ క్లబ్ ఆవరణలో ఇండియన్ కాన్సులేట్ కు చెందిన కాన్సులర్ (లేబర్) హర్జీత్ సింగ్, క్లబ్ ప్రెసిడెంట్ వేద మూర్తి మరియు క్లబ్ మండలి సభ్యుల సమక్షంలో ఉదయం 7:30 ని.లకు జెండాను ఎగురవేసి, వందనం చేసారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి అందించిన రిపబ్లిక్ డే సందేశాన్ని చదివారు హర్జీత్ సింగ్. కరోనా నడుమ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి క్లబ్ కాన్సులర్ సెక్రటరీ అశోక్ ధన్యవాదాలు తెలిపి అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!