ఇండియన్ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్య్ర దినోత్సవ వేడుకలు
- January 28, 2021
యూఏఈ: 72వ గణతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు యూఏఈ లోని ఫుజైరా కు చెందిన ఇండియన్ సోషల్ క్లబ్.ఇండియన్ సోషల్ క్లబ్ ఆవరణలో ఇండియన్ కాన్సులేట్ కు చెందిన కాన్సులర్ (లేబర్) హర్జీత్ సింగ్, క్లబ్ ప్రెసిడెంట్ వేద మూర్తి మరియు క్లబ్ మండలి సభ్యుల సమక్షంలో ఉదయం 7:30 ని.లకు జెండాను ఎగురవేసి, వందనం చేసారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి అందించిన రిపబ్లిక్ డే సందేశాన్ని చదివారు హర్జీత్ సింగ్. కరోనా నడుమ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి క్లబ్ కాన్సులర్ సెక్రటరీ అశోక్ ధన్యవాదాలు తెలిపి అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.



తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







