ఎడారిలోని ఇసుకలో మహిళ మృతదేహం లభ్యం

- January 28, 2021 , by Maagulf
ఎడారిలోని ఇసుకలో మహిళ మృతదేహం లభ్యం

రియాద్:అల్ ఖరాజ్ గవర్నరేట్ పరిధిలో ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఎడారిలోని ఇసుకలో ఆమె మృతదేహం కూరుకుపోయింది.మృతురాల్ని 26 ఏళ్ళ మహిళగా గుర్తించారు. తమ కుమార్తె కనిపించడంలేదంటూ మృతురాలి తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే, ఆమె మరణానికి ఇద్దరు సోదరులు కారణంగా పోలీసులు నిర్ధారించి, మృతురాలి సోదరుల్ని సంబంధిత అతారిటీస్‌కి రిఫర్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com