ఎడారిలోని ఇసుకలో మహిళ మృతదేహం లభ్యం
- January 28, 2021రియాద్:అల్ ఖరాజ్ గవర్నరేట్ పరిధిలో ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఎడారిలోని ఇసుకలో ఆమె మృతదేహం కూరుకుపోయింది.మృతురాల్ని 26 ఏళ్ళ మహిళగా గుర్తించారు. తమ కుమార్తె కనిపించడంలేదంటూ మృతురాలి తల్లిదండ్రులు ఇటీవల పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే, ఆమె మరణానికి ఇద్దరు సోదరులు కారణంగా పోలీసులు నిర్ధారించి, మృతురాలి సోదరుల్ని సంబంధిత అతారిటీస్కి రిఫర్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ