50,000 ఉద్యోగాలను సృష్టించనున్న కొత్త క్రూజ్ కంపెనీ
- January 30, 2021
రియాద్:దేశంలో క్రూజ్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకోసం సౌదీ అరేబియా కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ ద్వారా 50,000 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం అవుతుంది. పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ ద్వారా సౌదీ క్రూజ్ కంపెనీని ఏర్పాటు చేశారు. జెడ్డా వేదికగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీ 2021-2025 ప్రణాళిక ప్రకారం పనిచేయనుంది. దేశంలో టూరిజంను అభివృద్ధి చేసేలా ఈ కంపెనీకి దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా, రెడ్ సీ స్పిరిట్, తమ తొలి రిక్రియేషనల్ క్రూజ్ను సౌదీ అరేబియాలో గత ఆగస్టులో ప్రారంభించింది.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు