యూఏఈ:కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని లీక్ చేస్తే Dh1 మిలియన్ ఫైన్
- January 30, 2021_1612016967.jpg)
యూఏఈలోని ఉద్యోగులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గోప్యత పాటిచాల్సిన కీలక సమాచారాన్ని ఎవరైన ఉద్యోగులు ఇతరలకు చేరవేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. కాన్ఫిడెన్షియల్ విషయాలను ఏ విధంగా లీక్ చేసినా నేరంగానే పరిగణిస్తామని, అందుకు బాధ్యుడైన వ్యక్తికి కనీసం ఆరు నెల జైలు శిక్ష ఉంటుందని వెల్లడించింది. అలాగే కనిష్టం 500 దిర్హామ్ ల నుంచి ఒక మిలియన్ దిర్హామ్ ల వరకు జరిమాన..కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమాన ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది. గోప్యత పాటించాల్సిన సమాచారాన్ని లీక్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో అవగాహన కల్పిస్తూ యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో వీడియో రిలీజ్ చేసింది. సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అక్రమంగా సమాచారాన్ని తరలించటం చట్టవిరుద్ధమని పేర్కొంది. అలాగే ఎలక్ట్రానిక్ డివైజెస్ వినియోగించి ఇతరుల గోప్యతకు భంగం కలిగించినా..ఇతరులను కించపరిచినా జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …