యూఏఈ:కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని లీక్ చేస్తే Dh1 మిలియన్ ఫైన్
- January 30, 2021
యూఏఈలోని ఉద్యోగులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గోప్యత పాటిచాల్సిన కీలక సమాచారాన్ని ఎవరైన ఉద్యోగులు ఇతరలకు చేరవేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. కాన్ఫిడెన్షియల్ విషయాలను ఏ విధంగా లీక్ చేసినా నేరంగానే పరిగణిస్తామని, అందుకు బాధ్యుడైన వ్యక్తికి కనీసం ఆరు నెల జైలు శిక్ష ఉంటుందని వెల్లడించింది. అలాగే కనిష్టం 500 దిర్హామ్ ల నుంచి ఒక మిలియన్ దిర్హామ్ ల వరకు జరిమాన..కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమాన ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది. గోప్యత పాటించాల్సిన సమాచారాన్ని లీక్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో అవగాహన కల్పిస్తూ యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో వీడియో రిలీజ్ చేసింది. సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అక్రమంగా సమాచారాన్ని తరలించటం చట్టవిరుద్ధమని పేర్కొంది. అలాగే ఎలక్ట్రానిక్ డివైజెస్ వినియోగించి ఇతరుల గోప్యతకు భంగం కలిగించినా..ఇతరులను కించపరిచినా జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







