APNRTS వారి సహకారంతో స్వస్ధలం చేరిన మృతదేహం
- January 30, 2021
ఏ.పీ:ఏ.పీలోని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ నగరానికి చెందిన వాసుపల్లి శ్రీనివాస్ (39) యూఏఈలోని షార్జాలో ప్రమాదవశాత్తు పని చేస్తున్న టాంకర్ నుంచి వెలువడిన విషవాయువులు పీల్చి గత నెల 10వ తేదీన మృతిచెందాడు.అతని మృతదేహాన్ని ఈ రోజు దుబాయ్ నుంచి సామాజిక కార్యకర్త గుండెల్లి నరసింహం సహాయముతో షార్జా నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేర్చడం జరిగింది.హైదరాబాద్ నుంచి స్వస్థలం,కాకినాడ వరకు APNRTS వారి సహకారముతో ప్రత్యేక అంబులెన్సు ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులకు మృతదేహం చేర్చడం జరిగింది.మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఇటువంటి ఆపత్కాలములో విదేశాలలో నివసిస్తున్న వారికి ఈ విధమైన సహాయకార్యక్రమాలు చేస్తున్న ఏ.పీ ముఖ్యమంత్రి వై.స్.జగన్ మోహన్ రెడ్డికి,APNRTS ఛైర్మన్ వెంకట్ మేడపాటి,APNRTS డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ మరియు APNRTS యూఏఈ కో-ఆర్డినేటర్ల,గుండెల్లి నరసింహంకు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







