ఎయిర్పోర్టు మూసివేతతో డిపోర్టేషన్ ప్రిజనర్స్ రద్దీ
- February 01, 2021
కువైట్ సిటీ:కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళాల్సిన డిపోర్టెడ్ ప్రిజనర్స్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. 5 ఆసియా మరియు ఆఫ్రికా దేశాలకు చెందిన 800 మంది డిపోర్టేషన్కి గురయ్యారు. వీరంతా పోలీస్ స్టేషన్లు, డిపోర్టేషన్ ప్రిజన్స్లో చిక్కుకుపోయారు. వీరిలో ఎలంక, వియత్నాం, మడగాస్కర్కి చెందినవారు ఎక్కువగా వున్నారు. 9 నెలలకు పైగా వీరు జైల్లో వున్నారు. వారిలోనూ కొందరు కుటుంబ సభ్యులతోపాటు వుండిపోయారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







