తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 02, 2021
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉదృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్యతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక లాక్ డౌన్ కరోనా మార్గదర్శకాల్లో కూడా నిబంధనలు సడలించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఇక ఇదిలా ఉంటె, ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 152 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,739కి చేరింది. ఇందులో 2,91,115 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2022 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో రాష్ట్రంలో కొత్తగా ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా మరణాల సంఖ్య 1602కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా