తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 02, 2021
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉదృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్యతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక లాక్ డౌన్ కరోనా మార్గదర్శకాల్లో కూడా నిబంధనలు సడలించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఇక ఇదిలా ఉంటె, ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 152 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,739కి చేరింది. ఇందులో 2,91,115 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2022 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో రాష్ట్రంలో కొత్తగా ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా మరణాల సంఖ్య 1602కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







