ట్యాక్సీ డ్రైవర్కి సన్మానం
- February 02, 2021
            యూఏఈ:వినియోగారులైన ప్రయాణీకులకు తగిన సేవలందించడంలో తనదైన ప్రత్యేకత సంపాదించుకున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ని అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ) సన్మానించింది. నడి రోడ్డుపై ఓ వాహనం బ్రేక్ డౌన్ అవగా, ఆసియాకి చెందిన డ్రైవర్ మొంతాజర్ హుస్సేన్ రహ్మత్ అలీ సకాలంలో సాయం అందించడం జరిగింది. అతని గురించి పోలీసులు ఆరా తీయగా, ఆయన మరిన్ని మంచి పనులు చేసినట్లుగా తేలింది. దాంతో, అజ్మన్ పోలీస్ ఆ మంచి ట్యాక్సీ డ్రైవర్ మంతాజర్ని గౌరవించాలని నిర్ణయించుకుంది. ఈ గౌరవం తనకు దక్కడం పట్ల చాలా ఆనందంగా వుందనీ, తాను కూడా కొందరు ప్రయాణీకుల ఆగ్రహాన్ని చవిచూసినా, వారిని శాంతపర్చడంలో తనవంతు కృషి చేసి మంచి ఫలితాల్ని సాధించినట్లు పేర్కొన్నారు ముంతాజర్.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







