ట్యాక్సీ డ్రైవర్కి సన్మానం
- February 02, 2021
యూఏఈ:వినియోగారులైన ప్రయాణీకులకు తగిన సేవలందించడంలో తనదైన ప్రత్యేకత సంపాదించుకున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ని అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ) సన్మానించింది. నడి రోడ్డుపై ఓ వాహనం బ్రేక్ డౌన్ అవగా, ఆసియాకి చెందిన డ్రైవర్ మొంతాజర్ హుస్సేన్ రహ్మత్ అలీ సకాలంలో సాయం అందించడం జరిగింది. అతని గురించి పోలీసులు ఆరా తీయగా, ఆయన మరిన్ని మంచి పనులు చేసినట్లుగా తేలింది. దాంతో, అజ్మన్ పోలీస్ ఆ మంచి ట్యాక్సీ డ్రైవర్ మంతాజర్ని గౌరవించాలని నిర్ణయించుకుంది. ఈ గౌరవం తనకు దక్కడం పట్ల చాలా ఆనందంగా వుందనీ, తాను కూడా కొందరు ప్రయాణీకుల ఆగ్రహాన్ని చవిచూసినా, వారిని శాంతపర్చడంలో తనవంతు కృషి చేసి మంచి ఫలితాల్ని సాధించినట్లు పేర్కొన్నారు ముంతాజర్.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







