బాలకృష్ణ వందో చిత్రం ఎవరితో?
- February 24, 2016
నం దమూరి బాలకృష్ణ వందో చిత్రం ఎవరితో? ఎప్పుడు? ఆయన ఏ పాత్రలో కనిపించబోతున్నారు? ఇలా నందమూరి అభిమానుల మదిలో మెదిలే ప్రశ్నలెన్నో?! గత కొంత కాలంగా చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు బాలయ్య చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కృష్ణవంశీకి దక్కిందని తెలుస్తోంది. బాలకృష్ణ ఇదివరకెప్పుడూ చేయని ఓ వినూత్న పాత్ర... కృష్ణవంశీ సృష్టించారట. వందో చిత్రంలో బాలకృష్ణ రైతు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రైతు నాయకుడిగా పోరాటం చేస్తారని ఫిల్మ్నగర్ వర్గాల సమాచారం.మేలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో చిత్రబృందం వెల్లడి చేసే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







