భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 03, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా అదుపులోకి వచ్చిందనే చెప్పొచ్చు.గతంలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండేవి.కానీ, ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది.భారత ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం భారత్ లో కొత్తగా 11,039 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,77,284కి చేరింది.ఇందులో 1,04,62,631 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 1,60,057 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 110 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,54,596కి చేరింది.ఇక ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్ లో జరుగుతున్నది.తాజా బులెటిన్ ప్రకారం భారత్లో ఇప్పటి వరకు 41,38,918 మందికి వ్యాక్సినేషన్ అందించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







