సోషల్ డిస్టెన్స్ ప్రోగ్రామ్పై మినిస్టర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్
- February 03, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ పోగ్రామ్ నేపథ్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ రోజు రాత్రి 9 గంటలకు జరుగుతుంది. కోవిడ్ 19 తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.గత వారం జరిగిన సమావేశంలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి ప్రస్తావించిన విషయం విదితమే. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ఖతార్ అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







