సోషల్ డిస్టెన్స్ ప్రోగ్రామ్‌పై మినిస్టర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్

- February 03, 2021 , by Maagulf
సోషల్ డిస్టెన్స్ ప్రోగ్రామ్‌పై మినిస్టర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్

దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ పోగ్రామ్ నేపథ్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ రోజు రాత్రి 9 గంటలకు జరుగుతుంది. కోవిడ్ 19 తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.గత వారం జరిగిన సమావేశంలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి ప్రస్తావించిన విషయం విదితమే. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ఖతార్ అథారిటీస్ సూచిస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com