‘శశి’ సెకండ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న అందమైన పాట..
- February 05, 2021హైదరాబాద్:ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శశి’.సురభి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. లవ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. చిత్రాన్ని ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఒకే ఒక లోకం నువ్వు అంటూ సాగే పాట సంచలనం సృష్టిస్తున్న విషయం తేలిసిందే. సంగీత ప్రేమికులను ఈ పాట ఉలలాడిస్తుంది. మిలియల్ వ్యూస్ తో, లైక్స్ తో దూసుకుపోతుంది ఈ పాట. ఇక ఇప్పుడు ఈ సినిమానుంచి సెంకడ్ సాంగ్ ను విడుదలచేసారు. ధీంతానా… ధీంతానా అంటూ సాగే పాటను సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. అందమైన లిరిక్స్ తో సాగిన ఈపాట ఆకట్టుకుంటుంది. ఇక చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం