ఈ-మెడికల్ టెస్టు ఫలితాలనే అనుమతించనున్న జిడిఆర్ఎఫ్ఎ

- February 06, 2021 , by Maagulf
ఈ-మెడికల్ టెస్టు ఫలితాలనే అనుమతించనున్న జిడిఆర్ఎఫ్ఎ

దుబాయ్:దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్, ఫిబ్రవరి 14 నుంచి కేవలం ఈ-మెడికల్ టెస్టు ఫలితాలను మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. దుబాయ్ పేపర్ లెస్ స్ట్రాటజీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 తర్వాత దుబాయ్ ప్రభుత్వంలో ఏ డిపార్టుమెంట్ కూడా పేపర్ ప్రింట్‌ని వినియోగించకుండా తగు చర్యలు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com