బహ్రెయిన్: ర్యాండమ్ టెస్టింగ్ లొకేషన్స్ సందర్శనపై హెచ్చరిక
- February 06, 2021
మనామా:కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు ర్యాండమ్ టెస్టింగ్ లొకేషన్స్లో పర్యటించడంపై హెల్త్ మినిస్ట్రీ హెచ్చరికలు జారీ చేసింది.అలాంటి వ్యక్తులు మెడికల్ సిబ్బందికి అసౌకర్యం కల్పించడంతోపాటు, కరోనా వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం వుందని మినిస్ట్రీ పేర్కొంది.అలా తిరిగే వ్యక్తుల పట్ల చర్యలు తీసుకోవడం జరుగుతుందని మినిస్ట్రీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







