జనవరి 2021లో సాధారణం కంటే వేడి ఎక్కువగా నమోదు
- February 08, 2021
మనామా:గత నెలలో.. అంటే జనవరిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయినట్లు మిటియరోలాజికల్ డిపార్టుమెంట్ వెల్లడించింది.మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మరియు కమ్యూనికేషన్ విడుదల చేసిన నెలవారీ నివేదికలో, సగటు ఉష్ణో్రగతలు 19 డిగ్రీలుగా నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చితే ఇది 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. 1902 నుంచి గణాంకాల్ని తీసుకుంటే, 2021 జనవరిలో నమోదైన సగటు ఉష్ణోగ్రత, అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఐదో స్థానం దక్కించుకుంది. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానశ్రయం వద్ద జనవరి 15న అత్యధిక ఉష్ణోగ్రత 25.9 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







