ఫేక్ కరెన్సీ: రియాద్లో నలుగురి అరెస్ట్
- February 09, 2021
రియాద్లో నలుగురు వ్యక్తుల్ని ఫేక్ కరెన్సీతో డీల్ చేస్తున్న కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో ముగ్గరు సౌదీలు కాగా, మరొకరు సుడానీస్ వ్యక్తి. రియాద్ పోలీస్ అధికార ప్రతినిథి మేజర్ ఖాలెద్ అల్ క్రీడిస్ ఈ విషయాల్ని వెల్లడించారు. ఓ హౌసింగ్ యూనిట్లో నిందితుల్ని అరెస్టు చేశామనీ, వారి నుంచి ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామనీ ఆయన వివరించారు. నిందితులకు కస్టడీ విధించడం జరిగిందనీ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









