207 మిలియన్ కన్స్యూమర్ లోన్లు తీసుకున్న వలసదారులు
- February 13, 2021
కువైట్: 2020 డిసెంబర్ 31 నాటికి వలసదారులు మొత్తంగా 207 మిలియన్ కువైటీ దినార్ల కన్స్యూమర్ లోన్లను తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కువైట్ పౌరులతో పోల్చితే, వలసదారులు ఏడు రెట్లు అధిక మొత్తం లోన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. కన్స్యూమర్ లోన్లు అనేవి మీడియం టెర్మ్ పర్సనల్ లోన్లు. వీటిని పౌరులు లేదా రెసిడెంట్లకు లభిస్తాయి. వ్యక్తిగత అవసరాల కోసం.. అనగా కన్స్యూమర్ మరియు డ్యూరబుల్ గూడ్స్ కొనుగోలు చేసేందుకు ఎడ్యుకేషనల్ లేదా మెడికల్ ఖర్చుల కోసం వీటిని వినియోగిస్తారు. 5 ఏళ్ళు మించకుండా ఈ లోన్లను తీసుకున్నవారు వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







