వివోనే IPL- 2021 స్పాన్సర్...
- February 14, 2021
IPL-2021 టైటిల్ స్పాన్సర్గా...చైనా మొబైల్ కంపెనీ వివోను పాలక మండలి ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి ప్రకటించారు.అయితే గత కొన్ని రోజుల నుంచి స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి.వీటికి చెక్ పెడుతూ..గతంలో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది అని సమాచారం.అయితే 2020 ఐపీఎల్ కు స్పాన్సర్గా ఉన్న వివో 2021 ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుండి తప్పుకుంది.కానీ మళ్ళీ ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న IPL-2021 ను స్పాన్సర్గా వ్యవరించనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష