వివోనే IPL- 2021 స్పాన్సర్...
- February 14, 2021
IPL-2021 టైటిల్ స్పాన్సర్గా...చైనా మొబైల్ కంపెనీ వివోను పాలక మండలి ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి ప్రకటించారు.అయితే గత కొన్ని రోజుల నుంచి స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి.వీటికి చెక్ పెడుతూ..గతంలో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది అని సమాచారం.అయితే 2020 ఐపీఎల్ కు స్పాన్సర్గా ఉన్న వివో 2021 ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుండి తప్పుకుంది.కానీ మళ్ళీ ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న IPL-2021 ను స్పాన్సర్గా వ్యవరించనుంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







