ఫిబ్రవరి 21 నుంచి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ రుసుము.!

- February 15, 2021 , by Maagulf
ఫిబ్రవరి 21 నుంచి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ రుసుము.!

కువైట్ సిటీ:డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ , అన్ని ఎయిర్‌లైన్స్‌లకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. కువైట్ మోసాఫెర్ అప్లికేషన్‌లో రిజిస్టర్ అవకుండా ఏ ప్రయాణీకుడూ విమానంలో ప్రయాణించడానికి వీల్లేదని ఈ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఆయా ఎయిర్‌లైన్స్, ప్రయాణీకుల నుంచి పీసీఆర్ పరీక్ష రుసుముని వసూలు చేయాల్సి వుంటుంది. పిబ్రవరి 21 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఏడు రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ ప్రయాణీకులందరికీ తప్పనిసరి చేస్తూ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com