కువైట్లో 100,000 మందికి పైగా వ్యాక్సినేషన్
- February 15, 2021
కువైట్ సిటీ:కొత్తగా ప్రారంభించిన వ్యాక్సినేషన్ కేంద్రాల కారణంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని హెల్త్ అథారిటీస్ పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు 100,000 మందికి పైగా వ్యక్తులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కోసం డోసు డోసుకీ మధ్య 12 వారాల గ్యాప్ వుండడంతో, తొలి డోసుని ఎక్కువమందికి వేగంగా అందించడం జరుగుతోంది. అలాగే ఎక్కువ వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరవడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పలు మినిస్ట్రీలు, ఏజెన్సీలు అలాగే సెక్టార్స్లో వ్యాక్సిన్ క్యాంపెయిన్ సత్ఫలితాలనిస్తోంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







