కువైట్: గడచిన 15 రోజుల్లో 155 శాతం ఐసీయూ అడ్మిషన్ల పెరుగుదల
- February 16, 2021
కువైట్ సిటీ:కువైట్లో గడచిన 15 రోజుల్లో ఐసీయూ అడ్మిషన్ల సంఖ్య 155 శాతం మేర పరిగింది. ఫిబ్రవరి 1 నాటికి కేవలం 54 ఐసీయూ అడ్మిషన్లు మాత్రమే వుండగా, ఇప్పుడది 138కి చేరుకుంది. ఈ కాలంలో కరోనా చికిత్స తీసుకుంటోన్న మొత్తం బాధితుల సంఖ్య కూడా 60 శాతం పెరిగింది. ఫిబ్రవరి 1 నాటికి 6408గా వున్న ఈ సంఖ్య ఇప్పుడు 10724కి చేరింది. ఈ కాలంలో మరణాల సంఖ్య 959 నుంచి 1009కి చేరింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







