తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో రెడ్ స్టోన్
- February 19, 2021
హైదరాబాద్:తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో రెడ్ స్టోన్ను వినియోగించనున్నారా? ఢిల్లీ వెళ్లిన రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం.. పార్లమెంట్ భవనానికి వాడిన రెడ్ స్టోన్ను పరిశీలించింది.రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ఉపయోగించిన రెడ్ శాండ్ స్టోన్ నిర్మాణాలను... ఫౌంటైన్ డిజైన్ను కూడా పరిశీలించారు. మంత్రితో పాటు.. ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు.. ఆర్కిటెక్ట్ ఆస్కార్.. షాపూర్జీ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ తదితరలు ఉన్నారు.తెలంగాణ నూతన సెక్రటేరియట్కు రెడ్ స్టోన్ ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని చర్చించారు.

తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







