కువైట్ని వీడిన 134,000 మంది వలసదారులు
- February 22, 2021
కువైట్ జనాభా 2020లో తగ్గింది. మొత్తం 105,694 మంది తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2.2 వాతంగా ఈ తగ్గుదల నమోదయ్యింది. 2020 చివరి నాటికి కువైట్ జనాభా 4,670,000గా నమోదయ్యింది. అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 4,776,000గా వుంది. కువైట్లో ప్రస్తుతం నివసిస్తున్న వలసదారుల సంఖ్య 4 శాతం తగ్గింది. 2020 జనవరి మరియు డిసెంబర్ మధ్య 134,000 మంది వలసదారులు దేశం విడిచి వెళ్ళిపోయారు. వీరిలో 52 శాతం మంది భారతీయులే వున్నట్లు తెలుస్తోంది. 2019 నాటికి యువైట్లో వలసదారుల సంఖ్య 3,344,000 కాగా, ప్రస్తుతం 3,210,000గా నమోదయ్యింది. 6.57 శాతం మంది భారతీయులు కువైట్ వదిలి స్వదేశానికి చేరుకున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







