పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రయాణీకుల్లో 150 శాతం వృద్ధి

- February 22, 2021 , by Maagulf
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రయాణీకుల్లో 150 శాతం వృద్ధి

మనామా:బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో ప్రయాణీకుల సంఖ్య 150 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతఏడాదితో పోల్చితే ఈ పెరుగుదల నమోదయినట్లు అధికారులు వివరించారు. 33 వేల మందికి పైగా ప్రయాణీకులు ప్రతిరోజూ బస్సులను వినియోగిస్తున్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com