ఫారిన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఒమన్ బోర్డర్ల వద్ద నిలిపివేత
- February 22, 2021
మస్కట్:ఫారిన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఒమన్లోకి ప్రవేశించడానికి సంబంధించి ‘ఎంప్టీ’ చివరి తేదీ 2021 అక్టోబర్ 19వ తేదీగా నిర్ణయించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ చట్టం - రాయల్ డిక్రీ నెంబర్ 10 - 2016 ప్రకారం, మినిస్ట్రీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సంబంధిత ఫారిన్ ట్రాన్స్పోర్ట్ లబ్దిదారులు ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా తమ వ్యాపారాల్ని రీ-షఫుల్ చేసుకోవాలని, నేషనల్ మరియు స్థానిక ట్రాన్స్పోర్టర్స్ని సంప్రదించి పేర్కొన్న తేదీ లోపు తగిన విధంగా మార్పులు చేసుకోవాలని అథారిటీస్ సూచిస్తున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







