డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని ఈ విద్యాసంవత్సరమంతటికీ వర్తింపు - సౌదీ
- February 23, 2021సౌదీ అరేబియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ హమాద్ అల్ షేక్, ప్రస్తుత విద్యా సంవత్సరానికి పూర్తిగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో దూర విద్య ఎంతో ఉపయుక్తంగా వుంటుందని ఆయన పేర్కన్నారు. విద్యార్థుల భద్రతే ముఖ్యమనీ, ఈ క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని మినిస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్