డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని ఈ విద్యాసంవత్సరమంతటికీ వర్తింపు - సౌదీ
- February 23, 2021
సౌదీ అరేబియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ హమాద్ అల్ షేక్, ప్రస్తుత విద్యా సంవత్సరానికి పూర్తిగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో దూర విద్య ఎంతో ఉపయుక్తంగా వుంటుందని ఆయన పేర్కన్నారు. విద్యార్థుల భద్రతే ముఖ్యమనీ, ఈ క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని మినిస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







