డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని ఈ విద్యాసంవత్సరమంతటికీ వర్తింపు - సౌదీ
- February 23, 2021సౌదీ అరేబియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ హమాద్ అల్ షేక్, ప్రస్తుత విద్యా సంవత్సరానికి పూర్తిగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో దూర విద్య ఎంతో ఉపయుక్తంగా వుంటుందని ఆయన పేర్కన్నారు. విద్యార్థుల భద్రతే ముఖ్యమనీ, ఈ క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందని మినిస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?