మస్కట్:ఆన్ లైన్ మోసాలకు పాల్పడితే జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష
- February 24, 2021
మస్కట్:ఎవరైన వ్యక్తులు ఆన్ లైన్ మోసాలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, 3,000 రియాల్స్ వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఒమన్ స్పష్టం చేసింది.ఇంటర్నెట్ వినియోగించిగానీ లేదంటే ఇతర సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రజల నైతికతపై దాడి చేస్తే సహించేంది లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.ఆన్ లైన్ ద్వారా ఉత్పత్తుల పంపిణీ, కొనుగోలు పేరుతో అక్రమాలకు పాల్పడినా..ఒరిజినల్ బ్రాండ్ల లోగోల మాదిరిగానే నకిలీ లోగోలను తయారు చేసి వస్తువులను మార్కెట్ చేసుకోవాలని ప్రయత్నించినా శిక్షార్హులే అవుతారని స్పష్టం చేసింది పబ్లిక్ ప్రాసిక్యూషన్.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







