మస్కట్:ఆన్ లైన్ మోసాలకు పాల్పడితే జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష
- February 24, 2021
మస్కట్:ఎవరైన వ్యక్తులు ఆన్ లైన్ మోసాలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, 3,000 రియాల్స్ వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఒమన్ స్పష్టం చేసింది.ఇంటర్నెట్ వినియోగించిగానీ లేదంటే ఇతర సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రజల నైతికతపై దాడి చేస్తే సహించేంది లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.ఆన్ లైన్ ద్వారా ఉత్పత్తుల పంపిణీ, కొనుగోలు పేరుతో అక్రమాలకు పాల్పడినా..ఒరిజినల్ బ్రాండ్ల లోగోల మాదిరిగానే నకిలీ లోగోలను తయారు చేసి వస్తువులను మార్కెట్ చేసుకోవాలని ప్రయత్నించినా శిక్షార్హులే అవుతారని స్పష్టం చేసింది పబ్లిక్ ప్రాసిక్యూషన్.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







