కువైట్:వాతావరణ హెచ్చరిక
- February 24, 2021
కువైట్ సిటీ:రాబోయే ఒకట్రెండు రోజులు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని,దీంతో అస్థిర వాతావరణం ఉంటుందని వెల్లడించింది.ప్రతికూల వాతావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వాహనదారులు వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అధికారుల సూచనలను అనుసరించాలని..ఏదైనా అత్యవసరం అనుకుంటే 112కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







