కువైట్:వాతావరణ హెచ్చరిక
- February 24, 2021
కువైట్ సిటీ:రాబోయే ఒకట్రెండు రోజులు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని,దీంతో అస్థిర వాతావరణం ఉంటుందని వెల్లడించింది.ప్రతికూల వాతావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వాహనదారులు వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అధికారుల సూచనలను అనుసరించాలని..ఏదైనా అత్యవసరం అనుకుంటే 112కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







