INTUC రాష్ట్ర నాయకుడు ఆర్.డి.చంద్రశేఖర్ ను కలిసిన గల్ఫ్ జెఏసి బృందం
- February 24, 2021
తెలంగాణ:ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుకోసం..కేంద్ర కార్మిక సంఘాల నాయకులను కలిసిన గల్ఫ్ జెఏసి బృందం.
ఆరు గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలను (మినిమమ్ రిఫరల్ వేజెస్) తగ్గిస్తూ భారత ప్రభత్వం సెప్టెంబర్ 2020 లో జారీచేసిన రెండు సర్కులర్లను ఉపసంహరించుకోవాలి.పాత వేతనాలను కొనసాగించాలి.అనే డిమాండ్ తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతు కోరుతూ పలు సంఘాల నేతలను కలిసేందుకు గల్ఫ్ జెఏసి బృందం బుధవారం (24.02.2021) హైదరాబాద్ లో పర్యటించింది.
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) రాష్ట్ర నాయకుడు ఆర్.డి. చంద్రశేఖర్ ను గల్ఫ్ జెఏసి నాయకులు గుగ్గిల్ల రవిగౌడ్,తోట ధర్మేంద్ర కలిసి గల్ఫ్ కార్మికుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







