INTUC రాష్ట్ర నాయకుడు ఆర్.డి.చంద్రశేఖర్ ను కలిసిన గల్ఫ్ జెఏసి బృందం
- February 24, 2021
తెలంగాణ:ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుకోసం..కేంద్ర కార్మిక సంఘాల నాయకులను కలిసిన గల్ఫ్ జెఏసి బృందం.
ఆరు గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలను (మినిమమ్ రిఫరల్ వేజెస్) తగ్గిస్తూ భారత ప్రభత్వం సెప్టెంబర్ 2020 లో జారీచేసిన రెండు సర్కులర్లను ఉపసంహరించుకోవాలి.పాత వేతనాలను కొనసాగించాలి.అనే డిమాండ్ తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతు కోరుతూ పలు సంఘాల నేతలను కలిసేందుకు గల్ఫ్ జెఏసి బృందం బుధవారం (24.02.2021) హైదరాబాద్ లో పర్యటించింది.
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) రాష్ట్ర నాయకుడు ఆర్.డి. చంద్రశేఖర్ ను గల్ఫ్ జెఏసి నాయకులు గుగ్గిల్ల రవిగౌడ్,తోట ధర్మేంద్ర కలిసి గల్ఫ్ కార్మికుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







