మనీ లాండరింగ్: నిందితుడికి జరీమానా
- February 25, 2021యూఏఈ:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, ఓ వ్యక్తికి మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో 600,000 దిర్హాముల జరీమానా విధించడం జరిగింది. సెంట్రల్ బ్యాంకు అనుమతి లేకుండా, నాన్ ఆథరైజ్డ్ వ్యక్తి ఓ ఎక్స్ఛేంజ్ హౌస్ నిర్వహణలో భాగం పంచుకున్నట్టు విచారణలో తేలింది. ఇకపై అతను ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించకుండా అతనిపై సెంట్రల్ బ్యాంక్ నిషేధం విధించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు