మనీ లాండరింగ్: నిందితుడికి జరీమానా
- February 25, 2021యూఏఈ:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, ఓ వ్యక్తికి మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో 600,000 దిర్హాముల జరీమానా విధించడం జరిగింది. సెంట్రల్ బ్యాంకు అనుమతి లేకుండా, నాన్ ఆథరైజ్డ్ వ్యక్తి ఓ ఎక్స్ఛేంజ్ హౌస్ నిర్వహణలో భాగం పంచుకున్నట్టు విచారణలో తేలింది. ఇకపై అతను ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించకుండా అతనిపై సెంట్రల్ బ్యాంక్ నిషేధం విధించింది.
తాజా వార్తలు
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం