మనీ లాండరింగ్: నిందితుడికి జరీమానా
- February 25, 2021
యూఏఈ:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, ఓ వ్యక్తికి మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో 600,000 దిర్హాముల జరీమానా విధించడం జరిగింది. సెంట్రల్ బ్యాంకు అనుమతి లేకుండా, నాన్ ఆథరైజ్డ్ వ్యక్తి ఓ ఎక్స్ఛేంజ్ హౌస్ నిర్వహణలో భాగం పంచుకున్నట్టు విచారణలో తేలింది. ఇకపై అతను ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించకుండా అతనిపై సెంట్రల్ బ్యాంక్ నిషేధం విధించింది.
తాజా వార్తలు
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..







