న్యూ యాంటీబాడీ ట్రీట్మెంట్ ప్రారంభించిన యూఏఈ
- February 26, 2021రస్ అల్ ఖైమాలోని ఆర్ఎకె ఆసుపత్రి , అడ్వాన్స్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ వైద్య చికిత్సను ప్రారంభించింది. యూఏఈలో ఇది తొలి ప్రయత్నంగా చెబుతున్నారు. యూఏఈకి ఇటీవల చేరుకున్న బమ్లానివిమాబ్ ఇంజెక్షన్ కోవిడ్ 19 వైద్య చికిత్సలో భాగంగా వినియోగించడానికి అత్యవసర వినియోగం కింద యూఎస్ ఎఫ్డిఎ అనుమతి పొందింది. కోవిడ్ 19 పాజిటివ్ రోగులకు.. అంటే ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతున్నవారికి హై రిస్క్ పేషెంట్లకు దీన్ని వినియోగిస్తారు. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ అనేవి లేబరేటరీలో తయారైన ప్రొటీన్స్. ఇమ్యూనిటీని ఫెంచుతాయవి. కోవిడ్ 19 వంటి వైరస్లపై పోరాడతాయి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం