నార్త్ షర్కియా గవర్నరేట్ క్లోజర్ పొడిగింపు
- February 26, 2021మస్కట్:సుప్రీం కమిటీ, నార్త్ షర్కియా గవర్నరేట్లో కమర్షియల్ యాక్టివిటీస్ క్లోజర్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మూసివేత కొనసాగుతుందని, తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ మూసివేత ఆదేశాలు కొనసాగుతాయని అథారిటీస్ పేర్కొన్నాయి. గ్యాస్ స్టేషన్లు, హెల్త్ ఇనిస్టిట్యూషన్స్ మరియు ప్రైవేటు ఫార్మసీస్ వంటివాటికి ఈ మూసివేత నుంచి వెసులుబాటు కల్పించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!