నార్త్ షర్కియా గవర్నరేట్ క్లోజర్ పొడిగింపు
- February 26, 2021
మస్కట్:సుప్రీం కమిటీ, నార్త్ షర్కియా గవర్నరేట్లో కమర్షియల్ యాక్టివిటీస్ క్లోజర్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మూసివేత కొనసాగుతుందని, తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ మూసివేత ఆదేశాలు కొనసాగుతాయని అథారిటీస్ పేర్కొన్నాయి. గ్యాస్ స్టేషన్లు, హెల్త్ ఇనిస్టిట్యూషన్స్ మరియు ప్రైవేటు ఫార్మసీస్ వంటివాటికి ఈ మూసివేత నుంచి వెసులుబాటు కల్పించారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







