డాక్టర్పై దాడి గర్హనీయం: హెల్త్ మినిస్ట్రీ
- February 26, 2021కువైట్ సిటీ :అల్ రజి హాస్పిటల్లో విధి నిర్వహణలో వున్న ఓ వైద్యుడిపై జరిగిన దాడిని హెల్త్ మినిస్ట్రీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలు హేయమని మినిస్ట్రీ అభిప్రాయపడింది. కాగా, షువైక్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదయ్యింది. ఓ వ్యక్తి, డాక్టరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో వైద్యుడి చెయ్యి విరిగినట్లుగా తెలుస్తోంది. కరోనాతో బాధపడుతున్న తన బంధువుని పరామర్శించేందుకు నిందితుడు ఆసుపత్రికి రాగా అతన్ని వైద్యుడు నిలువరించడమే ఈ ఘటనకు కారణం. మరోపక్క, వైద్యుల రక్షణ కోసం అన్ని చర్యలూ చేపడుతున్నామనీ, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని అథారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..