ఖతార్ వరల్డ్ కప్: 6,500 మందికి పైగా మైగ్రెంట్ వర్కర్ల మృతి
- February 27, 2021దోహా:గడచిన దశాబ్ద కాలంలో ఖతార్ వరల్డ్ కప్ ఏర్పాట్లలో 6,500 మందికి పైగా మైగ్రెంట్ వర్కర్లు మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సగటున 12 మంది మైగ్రెంట్స్ (భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాలకు చెందినవారు) డిసెంబర్ 2010 నుంచి ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే, వాస్తవ లెక్కలు ఇంతకన్నా అధికంగా వుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్, కెన్యా వంటి దేశాలకు చెందినవారిని పై లెక్కల్లో చేర్చలేదు. సాధారణ మరణాల కింద కొన్ని మరణాల్ని లెక్కలుకట్టారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు