బహ్రెయిన్:ఫుడ్ ట్రక్స్ లో తనిఖీలు..సెఫ్టీ ప్రమాణాల పరిశీలన
- February 28, 2021
మనామా:ఆహార పదార్ధాలను సరఫరా చేసే ఫుడ్ ట్రక్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫిబ్రవరి 26న చేపట్టిన డ్రైవ్ లో భాగంగా... జఫైర్, బసైతీన్ లోని అల్ సాయలో ఎనిమిది ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ సోదాలో పాల్గొన్నారు. జుఫైర్ 19, అల్ సయలో 41 ఫుడ్ ట్రక్కుల్లో భద్రత ప్రమాణాలను పరిశీలించారు. మొత్తం 130 ఫుడ్ ట్రక్కులు ఉండగా ప్రస్తుతం 61 ట్రక్కుల్లో సోదాలు చేపట్టామని, మిగిలిన వాటిని మలి విడత డ్రైవ్ లో తనిఖీ చేస్తామన్నారు అధికారులు. తమ తనిఖీల్లో 11 ఫుడ్ ట్రక్కులు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని, ఎనిమిది మంది ట్రక్కు ఓనర్లు బహ్రెయినీయులకు బదులుగా విదేశీయులను ఉద్యోగంలోకి తీసుకున్నారని, మరో మూడు ట్రక్కు డ్రైవర్లకు సరైన లైసెన్స్ లేవని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







