బహ్రెయిన్:ఫుడ్ ట్రక్స్ లో తనిఖీలు..సెఫ్టీ ప్రమాణాల పరిశీలన
- February 28, 2021
మనామా:ఆహార పదార్ధాలను సరఫరా చేసే ఫుడ్ ట్రక్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫిబ్రవరి 26న చేపట్టిన డ్రైవ్ లో భాగంగా... జఫైర్, బసైతీన్ లోని అల్ సాయలో ఎనిమిది ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ సోదాలో పాల్గొన్నారు. జుఫైర్ 19, అల్ సయలో 41 ఫుడ్ ట్రక్కుల్లో భద్రత ప్రమాణాలను పరిశీలించారు. మొత్తం 130 ఫుడ్ ట్రక్కులు ఉండగా ప్రస్తుతం 61 ట్రక్కుల్లో సోదాలు చేపట్టామని, మిగిలిన వాటిని మలి విడత డ్రైవ్ లో తనిఖీ చేస్తామన్నారు అధికారులు. తమ తనిఖీల్లో 11 ఫుడ్ ట్రక్కులు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని, ఎనిమిది మంది ట్రక్కు ఓనర్లు బహ్రెయినీయులకు బదులుగా విదేశీయులను ఉద్యోగంలోకి తీసుకున్నారని, మరో మూడు ట్రక్కు డ్రైవర్లకు సరైన లైసెన్స్ లేవని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!







